Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పసుపు బోర్డు కార్యాలయానికి స్థలం కరువు.. వెనక్కి రూ.కోట్లు

Follow Udayam Digital on Google
హరిక శర్మ Jul 31, 2026 11:51 AM నిజామాబాద్తెలంగాణ
పసుపు బోర్డు కార్యాలయానికి స్థలం కరువు.. వెనక్కి రూ.కోట్లు - Udayam Digital
నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపులో జాప్యంతో కేంద్రం మంజూరు చేసిన రూ.5 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయి. అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయానికి నెలకు రూ.లక్ష వరకు ఖర్చవుతోంది. రైతులకు శిక్షణలు, ఆధునిక సాగుపై అవగాహన కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...