వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయ నిర్మాణానికి స్థలం కేటాయింపులో జాప్యంతో కేంద్రం మంజూరు చేసిన రూ.5 కోట్ల నిధులు వెనక్కి వెళ్లాయి. అద్దె భవనంలో కొనసాగుతున్న కార్యాలయానికి నెలకు రూ.లక్ష వరకు ఖర్చవుతోంది.
రైతులకు శిక్షణలు, ఆధునిక సాగుపై అవగాహన కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. పసుపు సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో శాశ్వత కార్యాలయం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...
