వార్తలకు తిరిగి వెళ్లండి

చందర్లపాడు మండలం తుర్లపాడులో చందర్లపాడు–కంచల రహదారి పునర్నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య శంకుస్థాపన చేశారు. రూ.3.84 కోట్ల అంచనా వ్యయంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పనులు చేపట్టనున్నారు.
రహదారి పూర్తయితే ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
Comments
Loading comments...

