వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్ర జలాశయానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహం 8,416 క్యూసెక్కులకు పడిపోయినట్లు టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం జలాశయంలో 96.34 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, దిగువ కాలువల ద్వారా 8,892 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వారు వెల్లడించారు.
Comments
Loading comments...

