వార్తలకు తిరిగి వెళ్లండి

నిబంధనల అమలులో రాజీ పడని ఐఏఎస్ అధికారి తుకారాం ముండే తన సేవాకాలంలో సుమారు 25 బదిలీలు ఎదుర్కొన్నారు. అవినీతిపై రాజీలేని అధికారిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.
తాజాగా మహారాష్ట్రలో బాంబే హైకోర్టు ప్రాంగణంలోని క్యాంటీన్లను సీల్ చేయించి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ చర్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...
