Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుది జాభితాను అధికారికంగా ప్రకటించిన EMPDO

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 20, 2026 10:15 AM విశాఖపట్నంGeneral
తుది జాభితాను అధికారికంగా ప్రకటించిన EMPDO - Udayam
రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషన్ నెం.533/SEC-B1/2026 తేది.09-09-2026 అనుసరించి, మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గములకు సంబంధించిన సాధారణ ఎన్నికలు 2026 లకు సంబంధించి, పద్మనాభం మండలములోని 15 మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గములకు సంబంధించిన 56 పోలింగు స్టేషనుల తుది జాబితా అధికారికంగా ప్రచురించడమైనది.

Comments

G
Loading comments...