వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లాపల్లి(M)లోని రేమిడిచర్ల, గుమ్మనంపాడు, గండిగనుమల తండాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాను ప్రారంభించారు.
మండల పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ బత్తి రాములు సమస్యను ప్రస్తావించగా, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు స్పందించి ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టారు.
Comments
Loading comments...

