వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం తానూర్లోని చిన్న మసీదు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామచంద్రపురానికి చెందిన బంటు యాదగిరి (51) మృతి చెందాడు. బైక్పై ఇంటికి వస్తుండగా రోడ్డుపై ఎలాంటి లైట్లు, హెచ్చరికలు లేకుండా నిలిపి ఉంచిన ట్రావెల్ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి.
ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

