వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేట ఏరియా హాస్పిటల్ వద్ద సోమవారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ లోకనాథం ఈ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
ఆసుపత్రి పరిసరాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ఆటోలను క్రమబద్ధంగా నిలపాలని సూచించారు.
Comments
Loading comments...

