వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు వినూత్న రీతిలో మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీస్ గెటప్లో గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్టించారు.
వినాయకుడికి పోలీసు యూనిఫాం, ట్రాఫిక్ హెల్మెట్ ధరింపజేసి పక్కనే స్టాప్ బోర్డు ట్రాఫిక్ సిగ్నల్ లైట్లను ఏర్పాటు చేయడం విశేషంగా ఆకట్టుకుంటోంది. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేక పూజా లు చేశారు.
Comments
Loading comments...

