Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియాను వణికించిన ప్లేయర్‌కు అవార్డు

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 4:59 PM జాతీయంక్రీడలు
టీమిండియాను వణికించిన ప్లేయర్‌కు అవార్డు - Udayam
భారత్‌తో టెస్టు సిరీస్‌లో 420 పరుగులతో అదరగొట్టిన శ్రీలంక మిడిలార్డర్‌ బ్యాటర్‌ సోనల్‌ దినుషాకు ఐసీసీ ఆగస్టు ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు దక్కింది. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 140 సగటుతో మూడు శతకాలు, ఓ అర్ధశతకం సాధించాడు. ఇంగ్లండ్‌ పేసర్‌ ఓల్లీ రాబిన్సన్‌, బంగ్లాదేశ్‌ పేసర్‌ హసన్‌ మహముద్‌ల నుంచి పోటీ ఎదురైనా దినుషానే అవార్డు గెలిచాడు.

Comments

G
Loading comments...