Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంతి పడకుండానే సెమీస్‌కు బంగ్లాదేశ్‌

Follow Udayam on Google
SAI NATH Sep 17, 2026 2:12 PM జాతీయంక్రీడలు
బంతి పడకుండానే సెమీస్‌కు బంగ్లాదేశ్‌ - Udayam
ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దవడంతో బంగ్లాదేశ్‌ సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఆసియా కప్‌ టోర్నీలో సూపర్‌-4 దశలో పాకిస్థాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. ఎడతెరిపిలేని వర్షం కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్‌ లభించింది. బంగ్లాదేశ్‌ ఖాతాలో మొత్తం పాయింట్లు చేరడంతో సెమీ ఫైనల్‌ బెర్త్‌ ఖరారైంది.

Comments

G
Loading comments...