వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతి టీడీపీ కార్యాలయానికి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) చేరుకున్నట్లు సమాచారం. కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తుంది.
వైసీపీకి రాజీనామా చేసిన మజ్జి శ్రీనివాసరావు, తాజాగా టీడీపీలో చేరుతారనే సమాచారంతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...

