Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్స్ కాలనీలో డ్రైనేజీ కష్టాలు

Follow Udayam on Google
sreekanth patel Sep 07, 2026 11:15 AM మహబూబ్‌నగర్General
టీచర్స్ కాలనీలో డ్రైనేజీ కష్టాలు - Udayam
జడ్చర్ల టీచర్స్ కాలనీలో మురుగునీరు ఇళ్ల ముందే నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని కాలనీ వాసులు తెలిపారు. వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...