Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్స్ డే లో పాల్గొన్న మంత్రి కొండపల్లి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 12:16 PM విజయనగరంGeneral
టీచర్స్ డే లో పాల్గొన్న మంత్రి కొండపల్లి - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం టీచర్స్ డే సందర్భంగా నిర్వహించిన గురుపూజా మహోత్సవంలో రాష్ట్ర MSME శాఖా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ముఖ్య అతిదిగా పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు MLA లు అతిది గజపతిరాజు , లోకం నాగమాధవి MLC శ్రీనివాసనాయుడు పాల్గోన్న సమావేశంలో మంత్రి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కొనియాడారు.

Comments

G
Loading comments...