వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో టెక్బాల్ మహిళల సింగిల్స్లో భారత్కు చెందిన క్విమ్సీ జోఆకిమ్ డిసౌజా సెమీఫైనల్కు చేరింది. జపాన్ టాప్ సీడ్ యుయినా సకామోటోను 2-1తో, కంబోడియా క్రీడాకారిణి కోమ్యెన్ డీవైను 2-0తో ఓడించి గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది.
శనివారం ఇండోనేషియాకు చెందిన ఇమా సుమాయాతో క్విమ్సీ సెమీస్లో తలపడనుంది. ఈ మ్యాచ్లో గెలిస్తే భారత్కు టెక్బాల్లో తొలి ఆసియా క్రీడల పతకం ఖాయమవుతుంది.
Comments
Loading comments...

