Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్క్ పై విద్యార్థులకు అవగాహన

Follow Udayam on Google
babu varun Sep 02, 2026 3:31 PM రాజన్న సిరిసిల్లGeneral
టాస్క్ పై విద్యార్థులకు అవగాహన - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థులకు టాస్క్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు టాస్క్ కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాలని, ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆంగ్ల భాష పై పట్టు సాధించాలని కోరారు.

Comments

G
Loading comments...