Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సునామీలా వరద.. ప్రాణాలతో బయటపడ్డ 21 మంది యాత్రికులు

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 3:57 PM జాతీయంGeneral
సునామీలా వరద.. ప్రాణాలతో బయటపడ్డ 21 మంది యాత్రికులు - Udayam
నేపాల్‌లోని రసువాగఢిలో సంభవించిన ఆకస్మిక వరద నుంచి కైలాస మానస సరోవర యాత్రకు వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికులు సురక్షితంగా బయటపడ్డారు. నీరు, బురద, రాళ్లు సునామీలా దూసుకొచ్చాయని వారు తెలిపారు. కొండపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నామని వారు చెప్పారు. అక్కడ మట్టి, బురదతో ఏర్పడిన రూపం శివుడి ముఖంలా కనిపించిందని కొందరు యాత్రికులు చెప్పారు. తమను పరమశివుడే కాపాడాడని విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...