Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నమ్మకమైన పరీక్షా వ్యవస్థ రూపకల్పనే లక్ష్యం: ప్రధాని మోదీ

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Jul 31, 2026 10:56 AM అల్ ఇండియా జాతీయ
నమ్మకమైన పరీక్షా వ్యవస్థ రూపకల్పనే లక్ష్యం: ప్రధాని మోదీ - Udayam Digital
నమ్మకమైన పరీక్షా వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దశాబ్దాలుగా పేపర్ లీకేజీల సమస్య విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని తెలిపారు. విద్య, పరీక్షా రంగాల్లో సంస్కరణలు తప్పనిసరి అని పేర్కొన్న ఆయన, విద్యార్థుల కష్టాన్ని కాపాడేందుకు కఠిన చట్టాలు అవసరమని తెలిపారు.

Comments

G
Loading comments...