వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్ జలసంధిలోని నౌకలకు రక్షణగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్ అమలైతే చమురు ధరలు భారీగా పెరగనున్నాయి. దీనివల్ల ఒక్కో సూపర్ ట్యాంకర్పై అమెరికా దాదాపు రూ.287 కోట్లు వసూలు చేసే అవకాశం ఉందని బ్లూమ్బెర్గ్ తెలిపింది.
ప్రతిపాదనపై అమెరికా తన మిత్రదేశాలతో చర్చించిందా లేదా అనే అంశంపై స్పష్టత లేదు. శ్వేతసౌధం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.
Comments
Loading comments...

