వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమాన్ నగర్ నగర పద్మశాలి సంఘం తర్ప 36 అధ్యక్షుడిగా ఎర్రగుంట లక్ష్మణ్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తూ, అందరికీ అందుబాటులో ఉంటానని, మార్కండేయ స్వామి సాక్షిగా మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నానని, తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు .
Comments
Loading comments...

