వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర మండల కేంద్రంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల నుంచి యంత్రాలతో గ్రావెల్ తవ్వకాలు జరుపుతూ ట్రాక్టర్లతో తరలించుకుపోతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు.
ఉదయం నుంచి రాత్రి వరకు ఎం.సీతారాంపురంలోని ఓ రైస్ మిల్కి అక్రమంగా గ్రావెల్ తరలించినట్లు స్థానికులు చెబుతున్నారు.
Comments
Loading comments...

