Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరలింపుపై సాధు భవన్ ట్రస్ట్ అభ్యంతరం

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 11:43 AM నంద్యాలGeneral
తరలింపుపై సాధు భవన్ ట్రస్ట్ అభ్యంతరం - Udayam
శ్రీశైలం క్షేత్ర పరిధిలో భిక్షువులు, సాధువులు, సన్యాసులను తరలించేలా దేవస్థానం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని సాధు భవన్ ట్రస్ట్ సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీ సాధు పరిషత్ ప్రతినిధులు ఈవో శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం అందజేశారు. నారాయణరావు, శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ, అరవింద రెడ్డి ఆధ్వర్యంలో ఈ వినతిపత్రం సమర్పించారు. ఇలాంటి తీర్మానం చేసిన వారిపై చర్యలు చేపట్టాలని వారు కోరారు.

Comments

G
Loading comments...