వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారికి గురువారం స్వర్ణపుష్పార్చన అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు 108 బంగారు పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజ స్వామిని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
అనంతరం ఆలయ కళ్యాణ మండపంలోని వేదికపై స్వామివారిని అధిష్ఠించి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణపుష్పార్చన నిర్వహించారు.
Comments
Loading comments...

