వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ గురువారం నెల రోజుల ‘సేవా సంకల్ప్ అభియాన్’ను ప్రారంభించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మోదీ ప్రజా సేవలో కొనసాగుతున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ తెలిపారు.
Comments
Loading comments...

