Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2 వేల అరటి పండ్లతో బాల గణేశుడి అలంకరణ

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:24 PM నెల్లూరుGeneral
2 వేల అరటి పండ్లతో బాల గణేశుడి అలంకరణ - Udayam
సంగం మండలం సిద్ధిపురంలో బాల గణేశుడిని 2 వేల అరటి పండ్లతో కమిటీ నిర్వాహకులు అలంకరించారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన ఈ అలంకరణ అందరినీ ఆకట్టుకుంది. భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు.

Comments

G
Loading comments...