Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మిర్చి సాగులో మల్చింగ్‌ విధానం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 12:13 PM జయ శంకర్ భూపాలపల్లి General
మిర్చి సాగులో మల్చింగ్‌ విధానం - Udayam
గణపురం మండలంలో మిర్చి రైతులు కలుపు నివారణకు మల్చింగ్‌ విధానాన్ని అవలంబిస్తున్నారు. దీంతో ఎకరాకు కూలీల ఖర్చు తగ్గడంతోపాటు నేలలో తేమ నిలిచి నీటి వినియోగం తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. కలుపు బెడద తగ్గడంతో మొక్కలు ఏపుగా పెరిగి దిగుబడి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ విధానంపై స్థానిక రైతులు ఆసక్తి చూపుతున్నారు.

Comments

G
Loading comments...