వార్తలకు తిరిగి వెళ్లండి

రాజస్థాన్లోని రణతంబోర్ కోటలో వెలసిన త్రినేత్ర గణేశుడికి భక్తులు లేఖల ద్వారా తమ సమస్యలు, కోరికలు పంపిస్తుంటారు. ఈ ప్రత్యేక ఆచారం కారణంగా దేశవ్యాప్తంగా ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఉంది.
ఇక్కడ గణేశుడు కుటుంబ సమేతంగా దర్శనమిస్తాడు. వివాహ ఆహ్వానాలు, శుభకార్యాల పత్రాలను కూడా భక్తులు స్వామివారికి పంపి పూజలు చేయించుకోవడం ఇక్కడి ప్రధాన విశేషం.
Comments
Loading comments...

