వార్తలకు తిరిగి వెళ్లండి

లిబియాలో 13వేల అడుగుల ఎత్తు నుంచి 65 మంది స్కైడైవర్లు తమ దేశాల జెండాలతో ఒకేసారి దూకి గిన్నిస్ రికార్డు సాధించారు. 38 దేశాల వారు పాల్గొన్న ఈ సాహసంలో ముగ్గురు భారతీయులు జంషీర్ థనలోట్, అభిషేక్ రావత్, ఇషారాజ్ ఉన్నారు.
ఈ నెల 7న సైనిక విమానం నుంచి నిర్వహించిన విన్యాసాన్ని జాతీయ జెండాలతో అత్యధిక మంది ఒకేసారి స్కైడైవింగ్ చేసిన రికార్డుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా ధ్రువీకరించారు.
Comments
Loading comments...

