వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా అధ్యక్షుడు రవి నాయక్ పిలుపునిచ్చారు. అమరచింత మండలం చంద్రపతాండాలో మంగళవారం మహాసభల కరపత్రాలను విడుదల చేశారు.
ఈ నెలలో హైదరాబాద్లో నిర్వహించే మహాసభలకు గిరిజనులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మహేష్ నాయక్, సోమి నాయక్తో పాటు పలువురు పాల్గొన్నారు.
Comments
Loading comments...

