వార్తలకు తిరిగి వెళ్లండి

ముంచంగిపుట్టు మండలం మాకవరంలో గురువారం ఉదయం వర్షాలకు చెట్టుకొమ్మ విరిగిపడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ధ్వంసమైంది. ఆ సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం కావడంతో ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని టీడీపీ పంచాయతీ నాయకుడు చెండా బాపూజీ తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
Comments
Loading comments...

