వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో జాతీయ రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పైడిభీమవరం కందివలస గెడ్డ వంతెన నుంచి ఇచ్ఛాపురం వరకు 175.2 కి.మీ. మేర ఉన్న ఈ మార్గంలో 35 బ్లాక్ స్పాట్లు ఉన్నాయి.
నరసన్నపేట వరకు ఆరు వరుసలు, అక్కడి నుంచి ఇచ్ఛాపురం వరకు నాలుగు వరుసలుగా రహదారి ఉంది. బ్లాక్ స్పాట్ల వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
Comments
Loading comments...

