వార్తలకు తిరిగి వెళ్లండి

దూర ప్రాంతాల నుంచి విశాఖ వచ్చే రైళ్లను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేసి రద్దు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రయాగ్రాజ్-విశాఖ ప్రత్యేక రైలు మూడు ట్రిప్పులకే నిలిచిపోవడంపై ప్రయాణికులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
పొరుగు జోన్ల సాంకేతిక లోపాలు, అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శలున్నాయి. ఈ రైలు రద్దుపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

