వార్తలకు తిరిగి వెళ్లండి

కర్ణాటకలోని బెంగళూరు జిల్లా దొడ్డబళ్లపుర రైల్వేస్టేషన్లో ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని ముగ్గురు ఏపీ వాసులు మృతి చెందారు.
హిందూపురానికి చెందిన ఇర్ఫాన (46), రుకియా (13), రాకియా (8) ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాలను మార్చురీకి తరలించారు.
Comments
Loading comments...

