వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యధరా సముద్రంలో 270 మందితో ప్రయాణిస్తున్న ఫెర్రీబోటు సైప్రస్లోని కిరెనియా పోర్టు సమీపంలో బోల్తా పడిన ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.
సమాచారం అందుకున్న సహాయక బృందాలు వెంటనే స్పందించి 237 మందిని రక్షించగా, గల్లంతైన మరో 24 మంది కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
Comments
Loading comments...

