Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కిడ్నీ వ్యాధితో 10 తరగతి విద్యార్థి మృతి

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:09 AM కర్నూలుGeneral
కిడ్నీ వ్యాధితో 10 తరగతి విద్యార్థి మృతి - Udayam
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గార్లదిన్నెలో కిడ్నీ వ్యాధితో 10వ తరగతి విద్యార్థి రామ్‌చరణ్ తేజ(15) మృతి చెందాడు. వీరేశ్, శశికల దంపతుల ఏకైక కుమారుడైన అతడిని 9 రోజుల క్రితం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. దైవందిన్నె ప్రాథమికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న రామ్‌చరణన్ తేజ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. దీంతో గార్లదిన్నెలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...