వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో దూకిన నంబూరి కుటుంబంలో ప్రాణాలతో బయటపడిన నంబూరి పద్మిని (42) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు. భర్త, ఇద్దరు పిల్లలు ఇప్పటికే మృతి చెందారు.
జాలర్లు పద్మినిని రక్షించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు రోజుల చికిత్స అనంతరం ఆమె తుదిశ్వాస విడిచారు.
Comments
Loading comments...

