Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ల్యాప్‌టాప్‌లతో ఉద్యోగుల వ్యక్తిగత కార్యకలాపాల ట్రాకింగ్‌?

Follow Udayam on Google
vihar Aug 21, 2026 6:28 PM జాతీయంవాణిజ్యం
ల్యాప్‌టాప్‌లతో ఉద్యోగుల వ్యక్తిగత కార్యకలాపాల ట్రాకింగ్‌? - Udayam
ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లలో మానిటరింగ్ టూల్స్ పెట్టి వ్యక్తిగత కార్యకలాపాలను ట్రాక్ చేస్తున్నారన్న వార్తలను TCS ఖండించింది. అవన్నీ నిరాధార, తప్పుదోవ పట్టించే వార్తలని స్పష్టం చేసింది. భద్రత, నెట్‌వర్క్ పనితీరు, ఉద్యోగుల డిజిటల్ అనుభవాన్ని మెరుగుపరచడం కోసమే మ్యాక్రో-లెవల్ నెట్‌వర్క్ పనితీరును పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.

Comments

G
Loading comments...