Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టూరిజం మోసాలపై అప్రమత్తత

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 1:41 PM జాతీయంGeneral
టూరిజం మోసాలపై అప్రమత్తత - Udayam
ట్రావెల్ ఏజెంట్లు సోషల్ మీడియాలో ఏఐ రీల్స్‌తో ఆకర్షించి పర్యాటకులను మోసాలకు గురిచేస్తున్న నేపథ్యంలో, టూర్‌ వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అధికారిక గుర్తింపు లేని ట్రావెల్స్‌ను నమ్మి మోసపోకుండా, బుకింగ్‌ల విషయంలో పర్యాటకులు తగిన విచారణ జరపడం ఎంతైనా అవసరమని హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...