వార్తలకు తిరిగి వెళ్లండి

TOSS ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తుల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించినట్లు నాగల్గిద్ద మండల కోఆర్డినేటర్ జాదవ్ మారుతి తెలిపారు.
నిర్ణీత ఫీజుతో సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

