వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జోగు రమణమ్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం నాయకులు దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లింగం, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

