Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ వివాదంపై విచారణకు ఆదేశం

Follow Udayam on Google
భూ వివాదంపై విచారణకు ఆదేశం - Udayam
తొండూరు మండలం మల్లెల గ్రామంలో 100 ఎకరాల భూమి కబ్జా ఆరోపణలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. టీడీపీ ఇన్‌ఛార్జ్‌ బీటెక్‌ రవి, వైఎస్‌ మధుసూదన్‌రెడ్డి భూమిని కబ్జా చేశారంటూ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి తహశీల్దార్‌ వెంకట సుబ్బయ్యపై విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఉన్నతాధికారులు సంబంధిత అధికారులను విచారణను వేగవంతం చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...