Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి విడతలో తిరుపతి, చిత్తూరు లేనట్టే?

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 11:30 AM చిత్తూరుGeneral
తొలి విడతలో తిరుపతి, చిత్తూరు లేనట్టే? - Udayam
తిరుపతి, చిత్తూరు కార్పొరేషన్లకు తొలి దశలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని తెలుస్తోంది. కోర్టు కేసులు, వార్డుల పునర్విభజనతో కొన్ని చోట్ల ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. దీంతో పురపాలక ఎన్నికలను విడతల వారీగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కుప్పం, వెంకటగిరి, పుంగనూరుకు ఈ నెలాఖరున నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండగా, తర్వాత తిరుపతి, చిత్తూరుకు ఎన్నికలు జరగనున్నాయి.

Comments

G
Loading comments...