వార్తలకు తిరిగి వెళ్లండి

తొలి దశ పురపాలక ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. తెనాలితో పాటు 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి, పిడుగురాళ్ల ఈ జాబితాలో ఉన్నాయి. సీట్ల కేటాయింపుపై కూటమి పార్టీలు ఇప్పటికే సమన్వయ సమావేశాలు నిర్వహించాయి.
Comments
Loading comments...

