వార్తలకు తిరిగి వెళ్లండి

పొగాకు ధరలపై అసంతృప్తితో ప్రకాశం జిల్లా రైతులు ఆందోళన చేపట్టారు. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జాతీయ రహదారులను దిగ్బంధించి ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు.
సీ–గ్రేడ్ పొగాకుకు ప్రకటించిన ధరను వ్యతిరేకించిన రైతులు కొనుగోళ్లకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు రైతులను పోలీసులు అరెస్టు చేశారు.
Comments
Loading comments...
