Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా తోడుపునూరి రాజు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:35 AM మెదక్General
ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా తోడుపునూరి రాజు - Udayam
తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ సభ్యుడిగా చేగుంటకు చెందిన తోడుపునూరి రాజు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా, మెదక్ జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఆయనకు ఈ పదవి దక్కింది. ఈ సందర్భంగా చేగుంట సర్పంచ్ స్రవంతితో పాటు పలువురు నాయకులు రాజును అభినందించారు.

Comments

G
Loading comments...