వార్తలకు తిరిగి వెళ్లండి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో సనాతన మండపం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులు మరియు స్థానికులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
విగ్రహ దాత మరియు అన్నదాతగా గాజుల లలిత నరసయ్య అండ్ సన్స్ సేవలందించారు. కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగింది.
Comments
Loading comments...

