Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తండ్రి మందలింపు -కుమారులు మిస్సింగ్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 02, 2026 10:44 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
తండ్రి మందలింపు -కుమారులు మిస్సింగ్ - Udayam
ధర్మవరం మండలం తుంపర్తి గ్రామంలో తండ్రి మండలించాడని ఇద్దరు కుమారులు ఇంటినుండి వెళ్లిపోయారు. టెన్త్, ఇంటర్ చదివే రమేష్, కృష్ణకుమార్ అన్నదమ్ములు తండ్రి సెల్ ఫోన్ చూస్తూ చదువు సరిగా చదవడం లేదని మండలించడంతో సోమవారం సాయంత్రం ఇంటినుండి వెళ్లిపోయారని, తండ్రి మంగళవారం ఉదయం గ్రామీణ పోకిసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...