Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లి కాళ్లు పట్టుకోమన్న సుప్రీం

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 6:48 AM జాతీయంGeneral
తల్లి కాళ్లు పట్టుకోమన్న సుప్రీం - Udayam
ఆస్తిని తన పేరిట రాయాలని తల్లిదండ్రులను వేధించిన కుమారుడి పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తల్లి పాదాలపై పడి క్షమాపణ కోరాలని ఆదేశించింది. ఇంటిని ఖాళీ చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, కన్నవారిని వేధించినందుకు క్షమాపణతో పాటు ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...