Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతిలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 18, 2026 1:44 PM విశాఖపట్నంGeneral
తిరుపతిలో సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు - Udayam
విశాఖ.. తిరుపతిలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోమవారం తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసులు సిబ్బందితో కార్యాలయానికి చేరుకుని సోదాలు చేపట్టారు. దీంతో సిబ్బంది, డాక్యుమెంట్‌ రైటర్లలో కలకలం రేగింది. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన ఏసీబీ అధికారులు లెక్కల్లో చూపని రూ.2.48 లక్షల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

Comments

G
Loading comments...