Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు

Follow Udayam on Google
Anuroop Sep 02, 2026 11:44 AM తిరుపతిGeneral
బియ్యం పంపిణీలో సాంకేతిక సమస్యలు - Udayam
తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో రేషన్ పంపిణీకి తొలిరోజే సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. బియ్యం బస్తాలపై QR కోడ్ స్కాన్ కాకపోవడంతో కొన్ని చోట్ల డీలర్ల వద్ద జీరో స్టాక్ చూపిస్తున్నట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్ 1న పలు ప్రాంతాల్లో రేషన్ పంపిణీ ప్రారంభం కాలేదు. లబ్ధిదారుల్లో పంపిణీ సజావుగా సాగుతుందా అనే సందేహం నెలకొంది.

Comments

G
Loading comments...